- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kakinada: పవన్ కల్యాణ్ పర్యటన ఎఫెక్ట్.. కాకినాడ డీసీఎస్ఓ ప్రసాద్పై చర్యలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.

X
దిశ, వెబ్డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. కాకినాడ డీసీఎస్ఓ ప్రసాద్(DCSO Prasad)పై చర్యలు తీసుకుంది. రేషన్ బియ్యం తరలింపు విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ప్రసాద్ను కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. కాకినాడ ఇన్చార్జి డీసీఎస్వోగా లక్ష్మీదేవిని నియమించారు.
Next Story






